Tag తెలుగు వార్తలు

మణిపూర్ రావణకాష్టం చల్లరేనా ?

రిజర్వ్‌డ్, రక్షిత అడవులు, చిత్తడి నేలలకు సంబంధించి మణిపూర్‌లోని బీజేపీ ప్రభుత్వం చేసిన సర్వేపై ఆదివాసీ గిరిజనులు తీవ్ర అభ్యంతరం చెబుతున్నారు. అలాగే, రాష్ట్ర ప్రభుత్వం చర్చిలను కూల్చివేస్తోందని గిరిజన సంఘం ఆరోపిస్తున్నాయి. ఇదే సమయంలో మణిపూర్ జనాభాలో కీలకంగా ఉన్న మైతీలకు ఎస్టీ హోదాపై కోర్టు జారీచేసిన ఉత్తర్వులు వివాదానికి మరంత ఆజ్యం పోశాయి.…

‌ప్రపంచ మానవాళి ముంగిట ‘ఎల్‌ ‌నినో’ విపత్తు..!

‘‘ప్రపంచ వాతావరణ సంస్థ’’ తాజాగా విడుదల చేసిన నివేదిక ఆధారంగా ప్రపంచ వాతావరణ సంస్థ (వరల్డ్ ‌మెటీరొలాజికల్‌ ఆర్గనైజేషన్‌, ‌డబ్ల్యూయంఓ) తాజాగా విడుదల చేసిన నివేదిక ప్రకారం ఈ ఏడాది చివరలో ‘ఎల్‌ ‌నినో’ అనబడే వాతావరణ ప్రతికూల మార్పు రావచ్చుననే విషయం ప్రపంచ మానవాళిని భయపెడుతున్నది. ‘ఎల్‌ ‌నినో, లా నినా సదరన్‌ ఆసిలేషన్‌…

వియత్నాం విజయానికి స్ఫూర్తినిచ్చిన రాణా ప్రతాప్‌ ‌సింగ్‌

నేడు మహారాణా జయంతి ప్రపంచంలో అగ్రరాజ్యమైన అమెరికాతో 20 ఏళ్లు పోరాటం చేసి, ఎదురే లేదనుకుని విర్రవీగిన అమెరికా మెడలు వంచి విజయం సాధించిన దేశం వియత్నాం.   అమెరికాపై సాధించిన విజయం తర్వాత వియత్నాం అధ్యక్షుడిని ఒక విలేకరి ఇలా ప్రశ్నించాడు. ‘‘మీరు అమెరికాను ఎలా ఓడించారో ఎవరికీ అంతుబట్టడం లేదు’’ అని. ఆ…

అమెరికాలో మరోమారు కాల్పుల కలకలం

దుండగుడి కాల్పుల్లో తెలంగాణ యువతి దుర్మరణం రంగారెడ్డి,మే8 : అమెరికాలో మరోసారి తుపాకీ పేలింది. టెక్సాస్‌లోని ప్రీమియం ఔట్‌లెట్‌ ‌మాల్‌లో దుండగుడు జరిపిన కాల్పుల్లో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. ఐదేళ్ల చిన్నారి సహా ఏడుగురు గాయపడ్డారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. కాగా.. టెక్సాస్‌ ‌కాల్పుల్లో మృతి చెందిన వారిలో తెలంగాణకు చెందిన…

లష్కరే తోయిబా ఉగ్రవాది ఎన్‌కౌంటర్‌

‌సైన్యంపై దాడి వెనక లష్కరే తోయిబా గుర్తించిన మిలిటరీ అధికారులు శ్రీనగర్‌,‌మే6 : జమ్ముకాశ్మీర్‌ ‌లోని బారాముల్లాలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎన్‌కౌంటర్‌లో ఒక ఉగ్రవాది హతమయ్యాడు. ఈ విషయాన్ని  జిల్లా ఎస్పీ అమోద్‌ అశోక్‌ ‌తెలిపారు. అతను  లష్కరే తొయీబాకు చెందిన  ఉగ్రవాదిగా గుర్తించామని వెల్లడించారు.  బారాముల్లా జిల్లాలోని కుంజర్‌ ‌ప్రాంతంలో ఉగ్రవాదులు…

అడవి బిడ్డలకు అన్యాయం జరిగిందనడమే న్యాయమా…?

న్యాయం నాలుగు పాదాల మీద నడవాలి, అందరికీ సమ న్యాయం  జరగాలి. సామాన్యునికైనా సంపన్నునికైనా చట్ట ప్రకారం ఒకే విధంగా న్యాయం జరగాలి .ప్రజాస్వామ్య వ్యవస్థలో  న్యాయవ్యవస్థకు  స్వయం ప్రతిపత్తి ఉంది. చట్టం తన పని తాను చేసుకుపోతుంది అంటారు, కానీ అది డైలాగ్‌ ‌వరకు మాత్రమే పరిమితం. వాస్తవంలోనికి తొంగి చూస్తే  పూర్తి విరుద్ధంగా…

ఏపీలో విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు నిరసనగా నిరసనలు

కార్మిక సంఘాల నేతలను అరెస్ట్ ‌చేసిన పోలీసులు శ్రీకాకుళం, మే 3 : విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిరసిస్తూ పరిరక్షణ కమిటీ ఇచ్చిన పిలుపుమేరకు రాస్తారోకోలకు సిద్ధమైన వామపక్ష, కార్మిక సంఘాల నాయకులను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్ట్ ‌చేశారు. శ్రీకాకుళం నగరంలో స్థానిక అంబేద్కర్‌ ‌కూడలి వద్ద రాస్తారోకోకు సిద్ధమైన సిపిఎం జిల్లా కార్యదర్శి డి…

మద్యం నియంత్రణ తక్షణ అవసరం..

తెలుగు రాష్ట్రాల్లో విచ్చలవిడి మద్యం అమ్మకాలపై అదుపు లేకుండా పోతోంది. మద్యం, గంజాయి వంటివి అందుబాటులో ఉండడంతో జులాయిలు అకృత్యాలకు తెగబడుతున్నారు. మద్యం ధరలు పెంచినా అమ్మకాలు ఆగడం లేదు. మద్యం ప్రధాన ఆదాయవనరు కావడంతో తెలుగు రాష్టాల్ల్రో అమ్మకాలపై అజమాయిషీ లేకుండా పోతోంది. బ్రాండ్‌ ఏదైనా డబ్బులు తెచ్చి పెడుతోంది. ఇటీవల గంజాయి కూడా…

2026‌లో భోగాపురం విమానాశ్రయాన్ని ప్రారంభిస్తాం

ఎయిర్‌పోర్టుకు ఎపి సిఎం జగన్‌ ‌శంకుస్థాపన 2,203 ఎకరాల విస్తీర్ణంలో రూ.4,592 కోట్ల వ్యయంతో నిర్మాణం విజయనగరం, మే 3 : భోగాపురం విమానాశ్రయాన్ని 2026లో మల్లీ తామే ప్రారంభిస్తామని సిఎం జగన్‌ ‌ప్రకటించారు. 2,203 ఎకరాల విస్తీర్ణంలో రూ.4,592 కోట్ల వ్యయంతో భోగాపురంలో నిర్మించతలపెట్టిన అంతర్జాతీయ విమానాశ్రయానికి సీఎం జగన్‌ ‌శంకుస్థాపన చేశారు. అనంతరం…