Tag తెలుగు వార్తలు

రాష్ట్రంలో రూ. 621 కోట్లతో రైల్వే అభివృద్ధి పనులు..

15 అమృత్‌ భారత్‌ స్టేషన్లు..17 రైల్‌ ఫ్లైఓవర్‌/అండర్‌ పాస్‌ల నిర్మాణం 26న ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభం..శంకుస్థాపన రైల్‌ ఫ్లై ఓవర్‌/రైల్‌ అండర్‌ పాస్‌లు జాతికి అంకితం కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి వెల్లడి…హర్షం న్యూదిల్లీ, ఫిబ్రవరి 24 : తెలంగాణలో రూ. 621 కోట్లతో పలు అభఙవృద్ధి పనులు చేపట్టనున్నారని, ఈ నెల…

వనదేవతలను దర్శించుకోవడం సంతోషకరం

ఆదివాసి, గిరిజనులకు ప్రత్యేక శుభాకాంక్షలు : గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ కేంద్ర గిరిజన మంత్రితో కలిసి  మహా జాతరలో పాల్గొన్న  రాష్ట్ర గవర్నర్‌ దంపతులు ములుగు, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 23 : గిరిజన కుంభమేలా మేడారం మహా జాతరలో గవర్నర్‌గా  మూడోసారి పాల్గొనడం చాలా సంతోషాన్ని ఇచ్చిందని రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందర రాజన్‌ అన్నారు.…

భక్తులందరిపై సమక్క-సారలమ్మల దీవెనలు

అందరి సహకారంతో జాతర విజయవంతం రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణ అభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ములుగు, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 23 : దక్షిణ తెలంగాణ కుంభమేలా మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతరకు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి 110 కోట్ల నిధులు కేటాయించి అభివృద్ధి కోసం ఎప్పటికప్పుడు తమను ప్రోత్సహించారని రాష్ట్ర…

27న మరో రెండు హామీల అమలు ప్రారంభం…

రూ.2 లక్షల రుణమాఫీపై త్వరలోనే రైతులకు శుభవార్త త్వరలోనే ప్రెస్‌ అకాడమీ ఛైర్మన్‌ నియామకం…జర్నలిస్టుల సమస్యల పరిష్కారం  సమ్మక్క సారలమ్మ ఆశీర్వాదంతోనే రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం అ మేడారంకు ప్రధాని రావాలి  ప్రపంచంలోనే గుర్తింపు పొందినా మహా జాతరను జాతీయ పండుగగా గుర్తించకుండా కేంద్రం వివక్ష    మేడారంలో మీడియా సమావేశంలో సిఎం రేవంత్‌ రెడ్డి…

గుల్జార్‌.. ఓ సంగీత సాహిత్య ప్రవాహం!

‘‘ఉదయపు పూజలో మీరు చెప్పే శ్లోకం మొదలు సైకిల్పై ఈలలు వేస్తూ వస్తున్న పాల వ్యాపారి, భిక్షాటన చేస్తూ ఫకీర్‌ పాడుతున్నప్పుడు , వంటగది చుట్టూ అమ్మ హమ్‌ చేసే వరకు సంగీతం మన మనసు లోపల ఖాళీలను సహజంగా నింపుతుందని,  అది మనకు ఎప్పుడూ ప్రియంగానే ఉంటుందని   సంగీతం గురించి….’’ మీరు మీ…

‘మేడారం’కు జాతీయ హోదా అంటూ ఏదీ ఉండదు

జాతీయ స్థాయి గుర్తింపునకు చర్యలు సారలమ్మను దర్శించుకున్న కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి మంత్రి వ్యాఖ్యలపై మండిపడ్డ కాంగ్రెస్‌, బిఆర్‌ఎస్‌ నేతలు ములుగు, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 22 : మేడారం జాతరను జాతీయ హోదా పండుగగా గుర్తించలేమంటూ కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. దీనికి జాతీయహోదా అంటూ ఏదీ లేదన్నారు. మేడారం జాతరపై కేంద్రానికి ఎలాంటి…

తాగు నీటి సరఫరాకే తొలి ప్రాధాన్యం…

వేసవిలో నీటి ఎద్దడి తలెత్తకుండా కార్యాచరణ ప్రణాళిక సాగర్‌ నుంచి ఏపీ సాగు నీటికి నీరు తరలించకుండా చర్యలు అవసరమైన తాగు నీటి విడుదలకు కేఆర్‌ఎంబీకి లేఖ నిరుపయోగంగా నీటి వనరుల పునరుద్ధరణకు చర్యలు పంచాయతీరాజ్‌, పట్టణాభివృద్ధి, పురపాలక, నీటిపారుదల శాఖలు కలిసి పని చేయాలి జీహెచ్‌ఎంసీ పరిధిలోనూ తాగునీటి సమస్య లేకుండా చర్యలు తాగు…

కొలువుదీరిన వనదేవతలు

ఉద్విగ్నభరిత  క్షణాల మధ్య  చిలుకల గుట్ట నుంచి సమ్మక్కను తీసుకువచ్చిన పూజారులు అమ్మవారి రాకకు సూచనగా గన్‌తో గాలిలోకి కాల్పులు జరిపిన ములుగు ఎస్పీ శబరీష్‌ చిలుకల గుట్ట వద్ద అమ్మవారికి అధికారికంగా ఘనస్వాగతం పలికిన మంత్రి సీతక్క, అధికారులు జనసంద్రంగా మారిన జంపన్నవాగు, జాతర ప్రాంగణం గద్దెలపై కొలువుదీరిన సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు…

ఐఐటి హైదరాబాద్‌ను ప్రధాని మోదీ జాతికి అంకితం

వర్చువల్‌ కార్యక్రమంలో పాల్గొన్న గవర్నర్‌ తమిళి సై హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 20 : ఐఐటీ హైదరాబాద్‌ను జమ్ము కాశ్మీర్‌ పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం వర్చువల్‌గా పాల్గొన్న కార్యక్రమంలో జాతికి అంకితం చేశారు. 2008 ఆగస్టు 18న ఎద్దుమైలారంలోని ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీ ఆవరణలో ఐఐటీ హైదరాబాద్‌ ప్రారంభమైంది. శాశ్వత క్యాంపస్‌ ఏర్పాటు…