Tag తెలుగు వార్తలు

కన్నఊరి ప్రేమ

మట్టికుండలో మక్కగడ్క అండి ఇంత సల్ల పోసుకొని తింటే ఎంత మధురంగ.. ఉంటదో..మా పల్లె ప్రేమ అంత కమ్మగుంటది. మట్టితటారిలో జొన్నపిండిపోసి.. చేయిమీద రొట్టెకు రూపమిచ్చి..మా అవ్వ పెంకమిదేసి కాల్చిన జొన్నరొట్టె తిన్నట్లుంటది. మా ఊరి ప్రేమంటే బంధాలను కలిపేది. ఆప్యాయంగా పలకరిస్తూ ఆకలి కడుపులను నింపేది. చినుకులన్నీ నేలనుతడిపితే.. భూతల్లి కమ్మని వాసనని పంచినట్లుంటది…

అన్నదాత  ‘వరి’గోస

ఎవుసం చేయడమే ఏడేడు జన్మల పాపమైంది అన్నదాతగా మారడమే మహా శాపమై చుట్టుకుంది మెతుకు పండించడమే ఘోర నేరమై వెంబడిస్తుంది ఈ దేశంలో పుట్టడమే తప్పిదమై తరుముతుంది కాదంటే.. దేశానికి వెన్నెముకైన రైతన్నపై ఇంత చులకన భావన దేనికి ? జగతిని సుసంపన్నం చేసిటి సాగుబాటుకు నగుబాటేంటి ? ప్రకృతి విపత్తులు పెట్రేగినా చీడల పీడలు…

టిఆర్‌ఎస్‌పై సంగ్రామ నగారాకు సిద్ధమయిన బిజెపి

టిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా ‘ప్రజా సంగ్రామ పాదయాత్ర’కు రాష్ట్ర బిజెపి గురువారం శ్రీకారం చుట్టింది . తెలంగాణ ఏర్పడిన ఎనిమిదేళ్ళ కాలంలో ఇక్కడి ప్రజలు ఆశించిన దానికి భిన్నమైన పాలన జరుగుతున్న నేపథ్యంలో ఇక ఎంతమాత్రం ఈ ప్రభుత్వాన్ని కొనసాగించరాదన్న దృఢ సంకల్పంతో రాష్ట్ర బిజెపి వర్గాలు ఈ యాత్రను ప్రారంభిస్తున్నాయి. జోగులాంబ…

‌ప్రధానమంత్రి పంటల బీమా పథకం… పీఎంఎఫ్బీవై

ప్రతి నల్ల మబ్బుకూ ఓ జలతారు అంచు వ్యవసాయ ఆదాయాన్ని క్రమేణా స్ధిరీకరించడానికి, విపత్తుల వల్ల పంట దిగుబడులపై ప్రతికూల ప్రభావం నుంచి రైతును ఆదుకోవడంతోపాటు వారి రుణపరపతి మెరుగు కోసం ప్రభుత్వాలు పంటల బీమాను ఉపయోగించుకోవచ్చు. అంతేకాకుండా ప్రభుత్వ ఆర్థిక సహాయంతో నడిచే పంటల బీమా పథకాలకు రుసుము ముందస్తు మంజూరుతోపాటు క్లెయిమ్‌ ‌హక్కును…

దిల్లీలో పోటా పోటీగా ఫ్లెక్సీల రాజకీయం

తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్‌, ‌పక్కనే బీజేపీ బీజేపీ ఫ్లెక్సీలు తొలగించిన టీఆర్‌ఎస్‌ ‌కార్యకర్తలు ప్రజాతంత్ర , హైదరాబాద్‌ : ‌రాష్ట్రంలో పండించిన ధాన్యాన్ని కేంద్రమే కొనుగోలు చేయాలన్న డిమాండ్‌తో సీఎం కేసీఆర్‌ ‌దిల్లీలో దీక్షకు దిగిన సందర్బంగా టీఆర్‌ఎస్‌, ‌బీజేపీ పార్టీలు పోటాపోటీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశాయి. సీఎం దీక్షకు దిగిన తెలంగాణ భవన్‌లో కేంద్రం…

రాష్ట్రంలో డ్రగ్స్ ‌మాఫియా పెరిగింది

కెటిఆర్‌ను పక్కన పెట్టేందుకే గవర్నర్‌ ఇష్యూ గవర్నర్‌ ‌తన అధికారాలను వినియోగించుకోవాలి రాష్ట్రంలో పాలన గాడి తప్పింది… గవర్నర్‌ ‌వెంటనే జోక్యం చేసుకోవాలి మిడియాతో పిసిసి చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ఏ‌ప్రిల్‌ 8 : ‌గవర్నర్‌ ‌దిల్లీ పర్యటనతో కీలక అంశాలు చర్చకు వొచ్చాయని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన…

వైద్య, ఆరోగ్య శాఖలో సమూల ప్రక్షాళన

త్వరలో అన్ని పిహెచ్‌సిలలో సిసి కెమెరాలు సి సెక్షన్‌ ఆపరేషన్లు తగ్గించేలా చర్యలు దవాఖానాలలో పరికరాల నిర్వహణపై ప్రత్యేక వ్యవస్థ చర్యలపై దృష్టి సారించిన ప్రభుత్వం ప్రజాతంత్ర, హైదరాబాద్‌ : ‌వైద్య, ఆరోగ్య శాఖలో సమూల ప్రక్షాళనపై ప్రభుత్వం దృష్టి సారించింది. వైద్య రంగంపై ప్రభుత్వం భారీగా ఖర్చు చేస్తున్నప్పటికీ వైద్యులు, సిబ్బంది అలసత్వ ధోరణితో…

అం‌తా రామమయం..

భద్రాదికి రామయ్య పెళ్ళి కళ నేటికీ• రామదాసు ఆభరణాలతోనే కల్యాణ తంతు రేపటి అపూర్వ ఘట్టానికి అంతా సిద్ధం భద్రాచలం, ఏప్రిల్‌ 08(‌ప్రజాతంత్ర ప్రతినిధి) : అదిగో అదిగో భద్రగిరి…ఆంధ్రజాతికది అయోధ్యపురి…అలాంటి పవిత్ర పుణ్యక్షేత్రం శ్రీ సీతారాములు కొలువైన స్థలం భద్రిగిరి. నూతనంగా వివాహమైన జంటను పెద్దలు సీతారాముల్లాంటి దాంపత్య జీవితం కలిగి ఉండాలని మనసారా…

ఉత్తమ పార్లమెంటేరియన్‌ ‌జగ్జీవన్‌ ‌రామ్‌

‌నేడు బాబూ జగ్జీవన్‌ ‌రామ్‌ ‌జయంతి భారతదేశ చరిత్రలో ప్రత్యేక గుర్తింపు పొందిన నేత జగ్జీవన్‌ ‌రామ్‌. అతి చిన్న వయస్సులో (27 ఏళ్లకే) శాసనమండలి సభ్యుడిగా ఎన్నికయ్యి రికార్డు సృష్టించిన ప్రజానాయకుడు, స్వాతంత్య్ర సమర యోధుడు, బాబూ జగ్జీవన్‌ ‌రాం. పోలిటికల్‌ ‌కింగ్‌ ‌మేకర్‌గా రాజకీయంలో రాణించి, అధికారం కోసం కాకుండా ప్రజా శ్రేయస్సు…