Tag తెలుగు వార్తలు

అవయవ దానం ప్రాణదానంతో సమానం: వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్‌ ‌రావు

ప్రజాతంత్ర , హైదరాబాద్‌ : ‌సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు దేశంలో ఎక్కడా లేని విధంగా అవయవ మార్పిడి వంటి ఖరీదైన చికిత్సను ప్రభుత్వ దవాఖానాలలో అందిస్తున్నామని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి టి.హరీష్‌ ‌రావు చెప్పారు. దేశంలో అవయవ దానాన్ని పారదర్వకంగా ప్రారంభించిన రాష్ట్రం తెలంగాణ అనీ, కేంద్ర ప్రభుత్వం ఇతర అనేక రాష్ట్రాలు…

పాదయాత్రలో అన్ని అబద్ధాలే

గోబెల్స్‌ను మించి అసత్య ప్రచారం కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై నోరు విప్పాలి రూ.7183 కోట్ల బకాయిలు తొక్కిపెట్టిన కేంద్రం రూ.1350 కోట్ల వెనకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధులకు మొండి చేయి సెస్‌ల రూపంలో రాష్ట్ర ఆదాయానికి గండి మంత్రి కెటిఆర్‌ ‌సవాల్‌కు సమాధానం చెప్పే దమ్ముందా ఉంటే కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి నిధులు…

అధికార దుర్వినియోగం

ఒక అధికారి, చట్టబద్ధమైన విచారణ లేకుండా, మనుషులను ఇష్టం వచ్చినట్టుగా కాల్చి చంపవచ్చు అని రాజ్యాంగంలో రాసుకోలేదు గదా. చట్టం విధించిన విచారణా ప్రక్రియ ప్రకారం అని రాజ్యాంగంలో రాసుకున్నాం గదా.అందువల్ల అటువంటి పద్ధతిలో కాల్చి చంపితే అది అన్యాయమవుతుంది. అందువల్ల అసమంజసమవుతుంది. అది నిరంకుశాధికారం అవుతుంది. ప్రస్తుత  డిజిపి స్వరణ్‌జిత్‌సేన్‌ మాట్లాడుతున్న మాటలు చూడండి.…

తెలంగాణ సత్యం, తెలంగాణ తథ్యం!

వివిధ రంగాల్లో నిష్ణాతులైన వారి భావ ప్రకటనా స్వేచ్ఛ, అభిప్రాయాలకు వేదిక అయిన ‘ ప్రజాతంత్ర ‘ వ్యవస్థాపకుల్లో ఒకరైన దేవులపల్లి ప్రభాకర్ రావు గురువారం తనువు చాలించడం దురదృష్టకరం..! ఆయన గురించి రాయడం అంటే అద్దంలో చంద్రుణ్ణి చూపించే ప్రయత్నం అవుతుంది.  విజ్ఞాన ఖని  ప్రభాకర్ రావు ఒక ‘ మూవింగ్ ఎన్సైక్లోపీడియా..’.    తెలంగాణా జాతి రత్నం సురవరం ప్రతాప రెడ్డి సారథ్యంలో వెలువడిన ‘గోలకొండ’ పత్రికకు అతి చిన్న వయస్సులో సంపాదకీయాలు…

పుస్తకం సదానేస్తం

 ‘‘ మానవాళికి ఆలోచించడం నేర్పింది అక్షరమైతే ప్రపంచ గతిని మార్చేలా చేసింది పుస్తకం.పుస్తకం అంటే రాసిన లేదా ముద్రించిన కాగితాల సంగ్రహం.అనుభవం, జ్ఞానం ఓ తరం నుంచి మరో తరానికి అందించే ఏకైక సాధనం పుస్తకమే.. తరతరాలనుండి పుస్తకాలు ప్రపంచానికి చేసిన సేవను అంచనావేయడమంటే ఆకాశాన్ని కొలువడంలాంటిది’’ స్పేయిన్‌ ‌దేశంలోని ప్రజలు ప్రతి సంవత్సరం ఎప్రిల్‌…

సమాచార పౌర సంబంధాల శాఖ డైరెక్టర్ గా బి. రాజమౌళి బాధ్యతల స్వీకరణ

రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ డైరెక్టర్ గా బి. రాజమౌళి బుధవారం ఉదయం ఏ. సి. గార్డ్స్ లోని సమాచార భవన్ లో బాధ్యతలు స్వీకరించారు.సుదీర్ఘకాలం వివిధ స్థాయిలలో చాలా మంది అధికారులు, సిబ్బందితో కలిసి పనిచేసిన అనుభవాలను ఈ సందర్బంగా బి. రాజమౌళి గుర్తుచేసుకున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ,…

ఏపీలో మే 9 నుంచి వేసవి సెలవులు

జులై 4న పాఠశాలలు ప్రారంభం ఈ నెల 27 నుంచి టెన్త్ ‌పరీక్షలు 1 నుంచి 9 తరగతులకు మే 4 వరకు సమ్మేటివ్‌-2 ‌పరీక్షలు అమరావతి, ఏప్రిల్‌ 18 : ఏపీలో పాఠశాల విద్యార్థులకు వేసవి సెలవులు మే 9 నుంచి ప్రారంభం కానున్నాయి. వచ్చే విద్యా సంవత్సరం జులై 4 నుంచి మొదలు…

ఒక్క రోజు సెల‌వు తీసుకోలేదు…

గవర్నర్ పదవి రాజ్యాంగ బ‌ద్ద‌మైన హోదా గౌరవించడం నేర్చుకోవాలి నిద్రలో ఉన్నట్లు నటిస్తున్న వారిని లేపలేము రాష్ట్ర పరిస్థితులపై కేంద్రానికి నివేదిక గ‌వ‌ర్న‌ర్ త‌మిళి సై సౌంద‌ర రాజ‌న్. న్యూ దిల్లీ, ప్రజాతంత్ర,ఏప్రిల్18: ఏడాది కాలంలో ఒక్క రోజు కూడా సెల‌వు తీసుకోకుండా రాష్ట్ర‌ ప్ర‌జ‌ల‌కు సేవ‌లందిస్తున్నాను అని గ‌వ‌ర్న‌ర్ త‌మిళి సై సౌంద‌ర రాజ‌న్…

లఖింపూర్‌ ‌ఖేరీ ఘటనలో ఆశిష్‌ ‌బెయిల్‌ ‌రద్దు

సుప్రీమ్‌ ‌కోర్టు సంచలన ఉత్తర్వులు అలహాబాద్‌ ‌హైకోర్టు బెయిల్‌ ఇవ్వండపై అభ్యంతరం సిజెఐ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం తీర్పు న్యూ దిల్లీ, ఏప్రిల్‌ 18(ఆర్‌ఎన్‌ఐ) : ‌లఖింపూర్‌ ‌ఖేరీ హింసాకాండ కేసులో సుప్రీమ్‌ ‌కోర్టు సోమవారం సంచలన ఉత్తర్వులు జారీ చేసింది. హింసాకాండ నిందితుడు కేంద్రమంత్రి తనయుడు ఆశిష్‌ ‌మిశ్రా బెయిల్‌ను రద్దు చేసిన…