Tag తెలుగు వార్తలు

ఉత్తరాదిలో మరిన్ని పర్యటనలకు కెసిఆర్‌ ‌ప్లాన్‌

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 1 : ‌కెసిఆర్‌ ‌బిహార్‌ ‌పర్యటన విజయవంతం కావడం టీఆర్‌ఎస్‌లో జోష్‌ ‌నింపింది. ఉత్తరాది రాష్ట్రాల్లో మరిన్ని పర్యటనలకు శ్రీకారం చుట్టబోతున్నారు. తదుపరి టార్గెట్‌గా యూపిని ఎంచుకున్నట్లు తెలుస్తుంది. అక్కడ ఎస్పీ నేత అఖిలేశ్‌తో కలసి పోరాడాలని చూస్తుంది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌త్వరలో ఉత్తరప్రదేశ్‌ ‌పర్యటనకు ప్లాన్‌ ‌చేస్తున్నారని…

దావూద్‌ ఆచూకీ చెబితే రూ.25 లక్షల నజరానా

తాజా ఫోటోతో ప్రకటన విడుదల చేసిన ఎన్‌ఐఎ ‌న్యూ దిల్లీ, సెప్టెంబర్‌ 1 : అం‌డర్‌ ‌వరల్డ్ ‌డాన్‌ ‌దావూద్‌ ఇ‌బ్రహీం గురించి సమాచారం అందించిన వారికి రూ 25 లక్షల రివార్డును ఇస్తామని జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్‌ఐఎ ‌ప్రకటించింది. ఈ మేరకు దావూద్‌  ‌తాజా ఫోటోను విడుదల చేసింది. అదేవిధంగా దావూద్‌ ఇ‌బ్రహీం…

భారీ వర్షాలతో పెరిగిన గంగా ప్రవాహం

యూపి, బెంగాల్‌లో భారీ వర్షాలు నమోదు కర్నాటక, కేరళలో తగ్గని వరద ఉధృతి న్యూ దిల్లీ, సెప్టెంబర్‌ 1 : ‌దేశ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. దక్షిణాది రాష్ట్రాల్లో మరో 5 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు ప్రకటించారు. రుతుపవనాలు విస్తరించడంతో ఉత్తరప్రదేశ్‌, ‌పశ్చిమ బెంగాల్‌ ‌తోపాటు దక్షిణాదిలోని కేరళ,…

డబుల్‌ ఇం‌జన్‌ ‌ప్రభుత్వం ఉన్నచోట పెన్షన్‌ ఆరు వందలే

దేశంలో రూ. 2016 పెన్షన్‌ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ 45 లక్షల మందికి ఆసరా పెన్షన్లు..ఏటా రూ.12 వేల కోట్లు కొద్ది రోజుల్లో మరో 28 వేల ఉద్యోగాల భర్తీకి అనుమతి డీఎస్సీ సహా 9 వేల గ్రూప్‌-4 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ ‌సంగారెడ్డి పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి హరీష్‌ ‌రావు సంగారెడ్డి,ప్రజాతంత్ర, సెప్టెంబర్‌…

అం‌తరంగ భావ సముద్రం…

అనుభూతితో పరవశించే ఆత్మ ఉంటే కవిత్వం ప్రవాహమవుతుంది. మంద్రంగానో, దీర్ఘ శ్రుతిలోనేదో కవిలో నిరంతర భావ ఘంటిక మ్రోగుతూనే ఉంటుంది. కళ్లనిండా నీలాకాశాన్ని నింపుకుని ప్రకృతి దృశ్య సంయోగాన్ని విచ్చుకున్న పుస్తకంలా మార్చి ప్రగాఢ నీలిమలకు సమున్నత భావాలను అద్ది గగన హృదయంతో ఆవిష్కరించిన కవిత్వం అందించే ఆత్మానుభూతి శాశ్వతంగా నిలుస్తుంది. పసితనాన్ని పసిగట్టే స్పర్మలా,…

‘‘మనిషి గుర్తుల్ని బతికించుకుందాం…’’

పుస్తకావిష్కరణ సభ చందలూరి నారాయణరావు రాసిన కవితా సంపుటి ‘‘మనిషి గుర్తుల్ని బతికించుకుందాం…’’ పుస్తకావిష్కరణ సభ  సెప్టెంబర్‌ 4 ‌వ తేది ఆదివారం సాయంత్రం 5 గం. లకు ఒంగోలులోని యం.టి.ఆర్‌ ‌కళాక్షేత్రంలో జరుగుతుంది. పుస్తక స్వీకర్త మండలి బుద్ధప్రసాద్‌, ఆవిష్కర్త విఠపు బాలసుబ్రహ్మణ్యం,సమీక్షలు: అన్నమనేని వెంకట్రావు మరియు జంద్యాల రఘుబాబు,బీరం సుందరరావు, తేళ్ల అరుణ,ఎన్‌.…

విజయపుదారుల్లోకి..

కొత్తకొత్త సూర్యోదయాలు కొంగొత్త ఆలోచనల దారుల్లో కోరికలుదయిస్తుంటయ్‌ ఊహలకు రెక్కలొస్తుంటే.. మనిషి విహంగమై సంచరిస్తూ ఆకాంక్షలనెన్నో అద్దుకుని ఆరాటంగా పోరాటంచేస్తూ నిరాశతీరాలెన్నెదురొచ్చినాజి పయనమైతే సాగుతుంటది తన స్వప్నాల సాకారానికై భవిష్యత్తుకు గౌరవాన్నద్దుకోవాలని వర్తమానాన్ని చెక్కుతున్న శిల్పౌతున్నడు వెనుదిరగని ధీరుత్వాన్నద్దుతున్నడు అడుగడుగునా అడ్డంకుల శిఖరాలనదిరోహిస్తూ అలుపులేనితనాన్ని మదినింపుకుని మౌనమునిలా దీక్షబూని అరిషడ్వర్గాలను జయిస్తూ చైతన్యగీతమై ఉదయిస్తున్నడు నేడు…

పంచ భూతాలు

భూమికి ఎప్పుడూ ఇల్లు చక్కగా ఉంచుకోవడం రాదు! అస్తమాను శుభ్రం లేకుండా అంతా దుమ్ము, ధూళి, మట్టి, ఇసుక! ఆకాశానికి ఎప్పుడూ అలమారా సద్దుకోవడం రాదు! ఎక్కడచూసినా మబ్బుల వలువలు కుప్పలు,కుప్పలుగా! సముద్రానికి ఎప్పుడూ ఇంట్లో మంచినీళ్లు కరువే! వరద నీళ్ళని ఒబ్బిడి చేయలేక ఎప్పుడూ ఏడుస్తూ ఉప్పు కశంగా! అగ్నికి ఎప్పుడూ తన తలపై…

ఆత్మీయత అనురాగం

దూరపు కొండలు నునుపు అన్న చందం.. దూరం దూరం గా ఉంటేనే మనుషుల మధ్య ప్రేమలు, అనురాగ ఆత్మీయతలు.. దగ్గరగా ఉండ వలసి వస్తే మాత్రం ఈర్షా ద్వేషాలు..! దూరం దూరం ఉంటేనే కొండంత ప్రేమలు దగ్గరికొస్తే మాత్రం అసూయ అసహనాలు.! దూరం లో ఉంటే తొండల్లా తలూపుతారు.. దగ్గర లో చేరువయితే ఊసరవెల్లిలా మారుతారు!…