Tag తెలుగు వార్తలు

వైఎస్‌ఆర్‌కు ఇడుపులపాయలో ఎపి సిఎం జగన్‌ ‌నివాళి

కుటుంబ సభ్యలతో కలసి తండ్రికి శ్రద్ధాంజలి కడప, సెప్టెంబర్‌ 2 : ‌దివంగత మహానేత వైఎస్‌ ‌రాజశేఖరరెడ్డి వర్థంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్సార్‌ ‌ఘాట్‌ ‌వద్ద ఆయన నివాళులర్పించారు. సీఎంతో పాటు ఆయన కుటుంబసభ్యులు వైఎస్‌ ‌విజయమ్మ, వైఎస్‌ ‌భారతి, వైఎస్‌ ‌షర్మిల వైఎస్సార్‌కు నివాళులర్పించారు. అనంతరం కుటుంబసభ్యులతో కలిసి వైఎస్‌ ‌జగన్‌ ‌ప్రత్యేక ప్రార్థనల్లో…

బల్క్ ‌డ్రగ్‌ ‌పార్క్ ‌కేటాయింపులో వివక్ష

‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 2 : ‌బల్క్ ‌డ్రగ్‌ ‌పార్క్ ‌కేటాయింపులో తెలంగాణకు కేంద్రం మొండిచెయ్యి చూపిందని మంత్రి కేటీఆర్‌ ‌మండిపడ్డారు. రాష్ట్రంపై వివక్షతో మోదీ సర్కారు దేశ ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. బల్క్ ‌డ్రగ్‌ ‌పార్క్ ఏర్పాటుకు అంతర్జాతీయ ప్రమాణాలతో నెలకొల్పుతున్న హైదరాబాద్‌ ‌ఫార్మాసిటీ అత్యంత అనుకూలమని పేర్కొన్నారు. భూసేకరణ, పర్యావరణ…

అభివృద్ధి చెందిన దేశాల సరసన భారత్‌

‌కొచ్చి, సెప్టెంబర్‌ 2 : అభివృద్ధి చెందిన దేశం దిశగా మరో ముందడుగు పడిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. మన దేశంలోనే డిజైన్‌ ‌చేసి, నిర్మించిన తొలి విమాన వాహక నౌక ఐఎన్‌ఎస్‌ ‌విక్రాంత్‌ను భారత నావికా దళానికి అప్పగించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇప్పటి వరకు ఇలాంటి నౌకలను అభివృద్ధి చెందిన…

ఎమ్మార్‌ ‌ప్రాపర్టీ వ్యవహారం కోనేరు మధుకు నోటీసులు ఇచ్చిన సుప్రీమ్‌ ‌కోర్టు

న్యూ దిల్లీ, సెప్టెంబర్‌ 2 : ఎమ్మార్‌ ‌ప్రాపర్టీస్‌ ‌వ్యవహారంలో కోనేరు మధుకు సుప్రీమ్‌ ‌కోర్టు నోటీసులు జారీ చేసింది. కోనేరు మధును నిందితుడిగా పేర్కొంటూ ఈడీ వేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టింది. ఎమ్మార్‌ ‌ప్రాపర్టీస్‌ ‌వ్యవహారంలో మనీ లాండరింగ్‌ ‌చట్టం కింద ఈడీ కేసు నమోదు చేసింది. ఈ కేసుపై నాంపల్లి సీబీఐ స్పెషల్‌…

బిసి యువత విదేశీ ఉన్నత విద్యకు ప్రభుత్వం అండ

జ్యోతిబాపూలే ఓవర్సీస్‌ ‌పథకం ద్వారా రూ.20 లక్షల ఆర్థిక సహాయం ప్రతి ఏటా 300 మందికి అవకాశం-వీటిలో 30 సీట్లు ఇబిసిలకు పేద, మధ్య తరగతి విద్యార్థులకు ప్రభుత్వం భరోసా హైదరాబాద్‌, ‌సెప్టెంబర్‌ 02 : ‌రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌ ‌రావు నాయకత్వంలో ప్రభుత్వం వెనుకబడిన తరగతులలో విద్యాపరంగా, సామాజికంగా ఉన్న అసమానతలను రూపుమాపడానికి…

సంస్కరణలతో సోషలిజాన్ని పతనం చేసిన గోర్బచెవ్‌

  ‘‘ ‘‌సోవియట్‌ ‌యూనియన్‌ ‌లో సోషలిజం పతనం కావడంతో  మానవజాతి మహా ప్రస్థానం పెట్టుబడిదారీ విధానంతోనే పురోగమిస్తుంది’ అని పెట్టుబడిదారులు నాడు కోడై కుశారు. కాని అనతి కాలంలోనే లాటిన్‌ అమెరికాలో పలు సోషలిస్ట్ ‌ప్రభుత్వాలు ఏర్పడి నిరాటకంగా కొనసాగుతున్నాయి. ఏదిఏమైనా పెట్టుబడిదారీ పీఠాలు కదిలిపోవడం ఖాయం. ‘భవిషత్తు అంతా సోషలిజానిదే’ అని ఘంటాపథంగా…

అదుపుతప్పి లోయలో పడ్డ ఎమ్మెల్యే కారు

చెట్టును ఢీకొనడంతో ఎమ్మెల్యేకు గాయాలు సిమ్లా, సెప్టెంబర్‌ 1 : ‌సిమ్లా పర్యటనకు వెళ్లి వస్తున్న ఓ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కారు.. అదుపుతప్పి లోయలోకి దూసుకెళ్డంతో ప్రమాదానికి గురయ్యారు. కారు అదుపుతప్పి బోల్తా పడి చెట్టుకి ఢీకొట్టి ఆగిపోయింది. ఈ ఘటన హిమాచల్‌ ‌ప్రదేశ్‌లోని సోలన్‌ ‌జిల్లాలో జరిగింది. పంజాబ్‌ ‌కాంగ్రెస్‌ ఎమ్మెల్యే రాణా గుర్జీత్‌…

హామీలను కెసిఆర్‌ అమలు చేయాలి

మోకాళ్లపై నిరసనలు చేపట్టిర విఆర్‌ఎలు రంగారెడ్డి, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 1 : ‌సీఎం కేసీఆర్‌ అసెంబ్లీలో ఇచ్చిన హామీని వెంటనే నిలబెట్టుకోవాలని వీఆర్‌ఏలు డిమాండ్‌ ‌చేశారు. శంషాబాద్‌ ‌మండల వీఆర్‌ఏల నిరవధిక సమ్మె గురువారానికి 39వ రోజుకు చేరింది. ఈ సందర్బంగా వీఆర్‌ఏలు మోకాళ్లపై నిలబడి నిరసన వ్యక్తం చేశారు. వీఆర్‌ఏలు సమ్మెలో ఉన్నప్పటి నుండి…

మన మునుగోడు..మన కాంగ్రెస్‌

‌కాంగ్రెస్‌ ‌ప్రచారం…ముగ్గురు అభ్యర్థులతో షార్ట్ ‌లిస్ట్ ‌విభజన హామీమీలు పక్కన పెట్టి బకాయిలపై బుకాయింపా: కేంద్రంపై మండిపడ్డ సిఎల్పీ నేత భట్టి విక్రమార్క నల్గొండ/ఖమ్మం, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 1 : ‌మునుగోడు  ఉప ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‌  ‌పార్టీ జోరు పెంచుతుంది. గురువారం నుంచి ఇంటింటికి కాంగ్రెస్‌ ‌పేరుతో మునుగోడులోని ఏడు మండలాల్లో నేతలు పర్యటన…