Tag తెలుగు వార్తలు

హైదరాబాద్‌ ‌సిగలో మరో మణిహారం

మొట్టమొదటి సోలార్‌ ‌రూఫ్‌ ‌సైకిలింగ్‌ ‌ట్రాక్‌ ఐటి ఆఫీసులకు వెళ్లే వారికోసం ప్రత్యేకంగా ఏర్పాటు మొదటి దశలో మొత్తం 23 కిలోవి•టర్ల  మేర నిర్మాణం సోలార్‌ ‌రూఫ్‌ ‌సైకిల్‌ ‌ట్రాక్‌కు మంత్రి కెటిఆర్‌ ‌శంకుస్థాపన హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 6 : ‌హైదరాబాద్‌కు సోలార్‌ ‌రూఫ్‌ ‌సైకిల్‌ ‌ట్రాక్‌ ‌మరో మణిహారం అని మంత్రి కేటీఆర్‌…

మొక్కుబడిగా అసెంబ్లీ సమావేశాలు

కేవలం మూడే రోజలు నిర్వహణలో ఆంతర్యం సమస్యలపై చర్చకు అవకాశం లేకుండా నిర్ణయాలు కెసిఆర్‌ అహంకారానికి పరాకాష్ట మండిపడ్డ బిజెపి ఎంఎల్‌ఏలు ఈటల రాజేందర్‌, ‌రఘునందర్‌ ‌రావు బిఎసి సమావేశానికి ఎందుకు పిలవరని స్పీకర్‌ ‌తీరుపై ఆగ్రహం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 6 : అసెంబ్లీ సమావేశాలను మొక్కుబడిగా నిర్వహిస్తున్నారని బిజెపి ఈటల రాజేందర్‌ అన్నారు.…

నేటి నుంచి రాహుల్‌ ‌గాంధీ భారత్‌ ‌జోడో యాత్ర

కన్యాకుమారి నుంచి కాశ్మీర్‌ ‌వరకు పర్యటన తెలంగాణ సహా 12 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాలను కవర్‌ ‌చేసేలా రూట్‌మ్యాప్‌ ‌ధరల పెరుగుదల, నిరుద్యోగం, ప్రైవేటీకరణ సహా పలు అంశాలపై గళం కాంగ్రెస్‌కు జవసత్వాలు కల్పించే లక్ష్యంతో కార్యాచరణ న్యూ దిల్లీ, సెప్టెంబర్‌ 6 : ‌కాంగ్రెస్‌కు తిరిగి నూతన జవసత్వాలు అందించేందుకు పార్టీ నేత…

రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం

దివంగత నేతలకు సంతాపం అనంతరం 12కు వాయిదా 12,13 రెండ్రోజలు మాత్రమే సమావేశాలు బిఎసి సమావేశంలో అధికార పక్షం నిర్ణయం సమావేశాల తేదీలను పెంచాలని కాంగ్రెస్‌, ‌మజ్లిస్‌ల విజ్ఞప్తి బిఎసి సమావేశానికి బిజెపికి అందని ఆహ్వానం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 6 : ‌శాసనసభ సమావేశాలు సోమవారం ఉదయం ప్రారంభమయ్యాయి. ముందుగా ఇటీవల మరణించిన అసెంబ్లీ…

‘‘అక్షరాలు దిద్దాలి – అభివృద్ధికి తోడ్పడాలి’’

అక్షరాలను దిద్దని చేతులు సమాజానికి గుదిబండలు. అక్షరజ్ఞానం లేని మెదళ్ళు అభివృద్దికి విఘాతాలు. ఎక్కడ అక్షరం జనం చేతిలో ఆయుధమై,లక్ష్యసాధనకు మార్గమై వికసిస్తుందో,అక్కడ అజ్ఞానం పారద్రోలబడుతుంది. అక్కడ అభివృద్ధి సాధ్యపడుతుంది. అక్షరం మూగబోయిన కోట్లాది గొంతుల్లో చలనం కలిగిస్తుంది. అలాంటి అక్షరాన్ని దిద్దాలి. మానసిక వికాసం పెంపొందించుకోవాలి.అక్షరం’’ లక్ష్యసిద్ధికి సోపానం. లక్ష్యసిద్ధికి చిత్తశుద్ధి అవసరం. అక్షరం…

మతం పేరు మీద.. ప్రాంతం పేరు మీద వివాదాలు

హైదరాబాద్‌ను కాంగ్రెస్‌ అభవృద్ధి చేస్తే..రాష్ట్రాన్ని కెసిఆర్‌ అప్పుల పాలు చేశారు ప్రజల సమస్యలు తీర్చకుండా బిజెపి, టిఆర్‌ఎస్‌ల మోసం మునుగోడు ఎప్పటికీ కాంగ్రెస్‌ ‌కంచుకోట ఓడించే శక్తి మోడీకి..కేడీకి లేదు కాంగ్రెస్‌ ‌నేతలు రేవంత్‌, ఉత్తమ్‌, ‌జానా తదితరుల రెండు ప్రభుత్వాల వైఫల్యాలపై కాంగ్రెస్‌ ‌చార్జ్‌షీట్‌ ‌గడపగడపకూ తీసుకుని వెళ్లాలని పార్టీ కార్యకర్తలకు నేతల విజ్ఞప్తి…

కేసీఆర్‌ ‌ముందస్తు వ్యూహంతో… రేవంత్‌ ‌పదవికి ముప్పులేదు..!  

‘‘‌మునుగోడు ఉప ఎన్నిక నిమిత్తం ఇప్పటికే బీజేపీ తనదైన వ్యూహాలు సిద్ధం చేసింది.అధికార తెలంగాణ రాష్ట్ర సమితి ఎలాగూ తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధమవుతుంది.రేవంత్‌ ‌రెడ్డి పీసీసీ అధ్యక్షుడైన వెంటనే హుజూరాబాద్‌ ఉప ఎన్నిక వచ్చింది. ఆ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ ‌పార్టీ మూడో స్థానానికి పరిమితమైపోయిన సంగతి విధితమే..అప్పటికి రేవంత్‌ ‌రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా…

మళ్ళీ ‘విమోచన’ లొల్లి

తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించుకునే విషయంలో గత ఎనిమిదేళ్ళుగా రాష్ట్రంలో రాజకీయ పార్టీల మధ్య తీవ్ర స్థాయిలో చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ప్రధానంగా ఈ విషయంలో కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతాపార్టీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెరాస మధ్య విమర్శలు ప్రతి విమర్శలు నిత్యం చోటుచేసుకుంటూనే ఉన్నాయి. తెరాస అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల…

దేశమంతా తిరుగుతూ అబద్ధాలు ప్రచారం

తెలంగాణ అభివృద్ధి చెందిందంటూ డబ్బా సిఎం కెసిఆర్‌ ‌తీరుపై మండిపడ్డ టిజెఎస్‌ అధ్యక్షుడు కోదండరామ్‌ ‌నిజామాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 2 : ‌ముఖ్యమంత్రి కెసిఆర్‌ ‌దేశమంతా తిరుగుతూ..సమస్తం తామే బాగున్నట్టు అబద్ధపు ప్రచారం చేస్తున్నారని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరామ్‌ ‌విమర్శించారు. తెలంగాణ అంతా పచ్చబడ్డదని, బ్రహ్మాండంగా అభివృద్ధి చెందిందని అబద్ధపు మాటలు మాట్లాడుతున్నారని అన్నారు.…