అక్రమమైనింగ్ కేసులో దర్యాప్తు ముమ్మరం
జార్ఖండ్ సిఎం హేమంత్ సోరెన్కు ఈడీ సమన్లు నేడు విచారణకు హాజరు కావాలని ఆదేశాలు జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్కు కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ సమన్లు పంపింది. అక్రమ మైనింగ్కు సంబంధించి పీఎంఎల్ఏ కేసులో ఈ సమన్ పంపబడింది. గురువారం హేమంత్ సోరెన్ను విచారణకు పిలిచారు. ఈ కేసులో సోరెన్ సహాయకుడు పంకజ్ మిశ్రాను…
