Tag తెలుగు వార్తలు

‌ప్రధానమంత్రి ముద్ర యోజన: జీవనోపాధికి సంతృప్త రుణ పరపతి

ఎనిమిదేళ్లుగా చిన్న వ్యాపార సంస్థలకు అండగా నిలిచి భారత సూక్ష్మ రుణ పర్యావరణ వ్యవస్థకు పునరుత్తేజం ఇచ్చిన పథకం – సౌమ్యకాంతి ఘోష్‌ ‌స్టేట్‌ ‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇం‌డియా బృందం ముఖ్య ఆర్థిక సలహాదారు ప్రధానమంత్రి ముద్ర యోజన (పిఎంఎంవై) ఈ ఏడాది ఏప్రిల్‌ 8‌వ తేదీనాటికి 8 సంవత్సరాలు పూర్తిచేసుకుంది. ఈ భారీ సంతృప్త…

ఒక నిర్ణయం వెనుక అనేక వ్యూహాలు

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌ ‌తీసుకున్న ఒక నిర్ణయం అనేక మంది మెదళ్ళకు పదును పెడుతున్నది. తెలంగాణ ఉద్యమ కాలంలో మాయల మరాఠీగా లభించిన పేరును ఆయన శాశ్వతం  చేసుకుంటున్నారు. ఏ క్షణాన ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడన్నది ఎవరికీ అంతుబట్టని విషయం. ఆయన తీసుకునే నిర్ణయాలు బహుచర్చనీయాంశంగా తయారవుతాయనడానికి తాజాగా రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న…

నిరుద్యోగి మనోవేదన….

బతుకు దెరువు కోసం ఇల్లు, ఆకిలి వదిలికన్నపేగుకి బంధాలకు దూరంగా ఎవ్వరు ఎర్కలేని గా పట్నామ్లా బిక్కు బిక్కుమనుకుంటు సర్కారి కొలువు కొట్టాలని బియ్యం ముఠా భుజాన వేసుకొని బయలుదేరిన. సదువుకుంటే నౌకరు వస్తది నా బిడ్డా  నాలెక్క గొడ్లను కాసుకుంటా దుక్కులు దున్నతు ఎవుసం సేస్తే ఎట్లా ఈ గొడ్డు కట్టం వానితో ఐతదా……

వరంగల్‌ ‌సిపి రంగనాథ్‌ను వదిలే ప్రసక్తి లేదు

ఆయన అవినీతి చిట్టా లెక్కలు తీస్తున్నాం నా ఫోన్‌ ‌మాయం చేసింది పోలీసులే బలగం సినిమా బంధాలను చూపింది కెసిఆర్‌ ‌కుటుంబ విలువలు తెలుసుకోవాలి రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌కీలక వ్యాఖ్యలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 10 : ‌సీఎం కేసీఆర్‌కు మానవ సంబంధాలు కాదు.. మనీ సంబంధాలే ముఖ్యమని బీజేపీ రాష్ట్ర…

వైఎస్‌ ‌వివేకా హత్య కేసులో…. దస్తగిరి వాంగ్మూలం ఆధారంగా విచారణ తగదు

మరోమారు హై•కోర్టులో ఏపి ఎంపి అవినాశ్‌ ‌పిటిషన్‌ ‌హైదరాబాద్‌, ఏ‌ప్రిల్‌ 10 : ‌మాజీ మంత్రి వైఎస్‌ ‌వివేకానంద హత్య కేసులో వైసీపీ ఎంపీ అవినాష్‌ ‌రెడ్డి మరోసారి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. గతంలో తాను వేసిన పిటిషన్‌లో మధ్యంతర దరఖాస్తు చేస్తూ పిటిషన్‌ ‌దాఖలు చేశారు. మార్చి 14న సీబీఐజరిపిన విచారణకు సంబంధించిన ఆడియో,…

వికటిస్తున్న ప్రజారోగ్యం

కల్తీ మరియు కాలుష్యం అనే అంశాలపై  అంతర్జాతీయ సమాజం, స్వచ్ఛంద సంస్థలు తీవ్రంగా దృష్టి సారించకపోతే ప్రజలంతా వయోబేధం లేకుండా జీవితాంతం అనారోగ్యంతో జీవశ్చవాల్లా జీవించే రోజులు దగ్గర పడుతున్నాయి. కల్తీ మరియు కాలుష్యం కోరల్లో చిక్కుకుని ఇప్పటికే అనేక మంది ప్రజలు రోగాల పాలై ఆసుపత్రులకు అంకితమైపోతున్నారు. కల్తీ సర్వాంతర్యామిలా మారిపోయింది.ప్రజల ఆరోగ్యాలకు పెనుముప్పుగా…

అధికారిక కార్యక్రమాల్లో ఎన్నికల రాజకీయాలు

రాజకీయాల్లో విమర్శలు నిర్మాణాత్మకంగా ఉండాలి. ప్రజల సమస్యలను పక్కన పెట్టి రాజకీయ లబ్ది కోసం పదేపదే విమర్శలు సంధించడం సరికాదు. అన్ని పార్టీలు ఈ మౌలికసూత్రం పాటించాలి. రాజకీయ నాయకుల పరస్పర విమర్శల కారణంగా ప్రజల సమస్యలకు ప్రాధాన్యం పెరగాలి. కానీ ఎన్నికలు వొస్తున్న వేళ చేసుకుంటున్న విమర్శలతో ప్రజలకు లాభం లేదు. హైదరాబాద్‌ ‌పర్యటనకు…

కుర్చీ వేశాం..సన్మానానికి శాలువా తెచ్చాం..

అయినా ప్రధాని కార్యక్రమాలకు కెసిఆర్‌ ఎం‌దుకు రాలేదు బిజెపి రాష్ట్ర చీఫ్‌ ‌బండి సంజయ్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 8 : ‌ప్రధాని మోదీ సభకు సీఎం కేసీఆర్‌ ఎం‌దుకు రాలేదో చెప్పాలని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌ప్రశ్నించారు. కేసీఆర్‌ ఇవాళ్టి  షెడ్యూల్‌ ‌బయటపెట్టాలని ఆయన డిమాండ్‌ ‌చేశారు.  సీఎం కేసీఆర్‌ ‌కోసం తాను…

బేగంపేట విమానాశ్రయంలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం

గవర్నర్‌ ‌తమిళి సై, కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి సహా పలువురు బిజెపి నేతల స్వాగతం రాష్ట్ర ప్రభుత్వం తరపున స్వాగతం పలికిన మంత్రి తలసాని ప్రధాని మోదీ పర్యటనకు దూరంగా సిఎం కెసిఆర్‌ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 8 : ‌ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండు గంటల పర్యటన కోసం శనివారం 11-30 గంటలకు…