Tag తెలుగు వార్తలు

జమ్ము కశ్మీర్‌ ‌పూంచ్‌లో ఆర్మీ వాహనంలో మంటలు

నలుగురు జవాన్ల దుర్మరణం శ్రీనగర్‌, ఏ‌ప్రిల్‌ 20 : ‌జమ్ముకశ్మీర్‌ ‌లోని పూంచ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. తోతావాలి గల్లీలో ఆర్మీ వాహనంలో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో నలుగురు జవాన్లు దుర్మరణం పాలయ్యారు. పలువురికి తీవ్రగాయలయ్యాయి. రోడ్డుపై ఆర్మీ వెహికిల్‌లో మంటలు చెలరేగడంతో అందరూ షాక్‌కు గురయ్యారు. జమ్ము-పూంచ్‌ ‌హైవేపై ఈ ప్రమాదం జరిగింది.…

ఏపిలో ఇక మరింత పటిష్టంగా అంగన్‌వాడీలు

వసతుల కల్పనకు పెద్దపీట ప్రాధాన్యతా క్రమంలో పనుల పూర్తి అమరావతి, ఏప్రిల్‌ 20 : ‌రాష్ట్రంలోని అంగన్‌వాడీలలో కనీస వసతులు కల్పించాలని సిఎం జగన్‌ అధికారులను ఆదేశించారు. ప్రతి అంగన్‌వాడీలో చేపట్టాల్సిన పనులపై ప్రతిపాదనలు తయారుచేసి.. తనకు నివేదిక ఇవ్వాలని తెలిపారు. పిల్లల ఎదుగుదలను పర్యవేక్షించే పరికరాలను కూడా అంగన్‌వాడీల్లో ఉంచుకోవాలని సూచించారు. నాడు-నేడు పనులపై…

అదోపెద్ద కుట్ర!

కుట్ర జరుగుతోంది విగ్రహమంతెత్తుగా మరోసారి కాదు కాదు మరెప్పటికి నిలువెత్తున ముంచే మహాగొప్పగా అచ్చంగా అలాగే నడిబొడ్డున కదలకుండా బందించే కుట్ర ఓట్లపండగొస్తుంటే ఒక్కోరు ఒకలా బురదజల్లుకుంటుంటే మహానుబావుడి ఆశయాలను పాతేసేందుకు ప్రతిచిలుక కాకి పలుకులే పలుకుతుంది మీరెపుడు బానిసలేనంటూ మెతుకులెదజల్లుతాం పాదక్రాంతులవ్వండంటూ పాతపాటే పాడుతుంటే మనపాట మనమే పాడాల్సిన తరుణమిదే ఆకాశమంత ఆశయాన్ని మదినింపుకోవాలి…

వైఎస్‌ ‌వివేకానందరెడ్డి హత్యకేసులో సునీత భర్తపైనా అనుమానాలు

విచారణ సజావుగా సాగాలనే కోరుకుంటున్నాం డియా సమావేశంలో టిటిడి ఛైర్మన్‌ ‌వైవి సుబ్బారెడ్డి అమరావతి, ఏప్రిల్‌ 18 : ‌మాజీ మంత్రి వైఎస్‌ ‌వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దూకుడు పెంచిన నేపథ్యంలో కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. ఈ క్రమంలో వివేకా కేసులో చట్టం తనపని తాను చేసుకుపోతుందన్న విశ్వాసం ఉందని టీటీడీ చైర్మన్‌…

దేవుడి లీలలలో మనం

భగవంతుడు సృస్టించిన జగత్తులోచిరుజీవులంమనం ఆయనచేతికీలుబొమ్మలం కర్తకర్మక్రియలననుభవించ ఈధరణిలో పుట్టినవాళ్ళం ఆదేవుడిదయలేనిదేవృద్ధికి అభివృద్ధిలోకి రాని వారం ఎంతటిఘనకీర్తినొందిన ఎంతధనంసంపాదించిన ఎంతఉన్నతస్థితికిచేరినా అదిఆయనప్రతిఫలమే అదిదేవుడిలీలలోఒకభాగమే మనంచేయిమంచిచెడు లెక్కించుమనపాపంపుణ్యం దానందర్మంసాయంమన్నది నీజీవితమేఅయితేకలుగు నీజీవితానికోఅర్థం-మోక్షం చెడుఅన్నదిచేయతలపెట్టక మంచినిచేయజీవించు కలుగునటఆదేవుడి సాక్షాత్కారం! ఆభగవంతుడి అనుగ్రహం!! – ఎన్‌.‌రాజేష్‌-ఎమ్మెస్సి కవి,జర్నలిస్ట్-‌హైదరాబాద్‌.

రాజ్యాంగ నిర్మాతకు, తెలంగాణ బాంధవునికి పూలవర్షం… నీరాజనాలు…!

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ అం‌బేద్కర్‌ ‌దేశంలో అస్పృశ్యత నిర్మూలన కోసం మహోద్యమాన్నే చేపట్టి దేశ వ్యాప్తంగా వున్న దళితుల్లో సాంఘిక, విద్య, రాజకీయ చైతన్యాన్ని రగిలించిన మహోన్నత వ్యక్తి. ముఖ్యంగా భారత జాతీయ సాంఘికోద్యమ చరిత్రలో డాక్టర్‌ అం‌బేద్కర్‌కి విశిష్టమైన స్థానం ఉంది. సమాజంలో మనిషికి, మనిషికి మధ్య ఉన్న తేడాలను రూపుమాపి, సర్వసమానత్వం…

రామగుండంలో విషాదం

అమ్మా ఆడుకుని వొస్తామని చెప్పి…అనంత లోకాలకు చెరువులో ఈతకు వెళ్లి మృత్యువాత పడిన ముగ్గురు పిల్లలు అంబేద్కర్‌ ‌జయంతి రోజునే దుర్ఘటన రామగుండం, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 14: అమ్మా…. ఈ రోజు అంబేద్కర్‌ ‌జయంతి..పాఠశాలకు సెలవు, పరీక్ష లేదు. నేను దోస్తులతో కలసి ఆడుకునేందుకు వెళ్తా, నాన్నకు చెప్పకు త్వరగానే వొస్తా. నిన్న పరీక్ష బాగా…

అం‌బేద్కర్‌ ‌విశ్వమానవుడు

ఆయన సిద్ధాంతం విశ్వజనీనం..సార్వజనీనం ప్రపంచవ్యాప్తంగా అణగారిన జాతులకు ఆశాదీపం ఆయన పేరిట ఏటా దేశ వ్యాప్తంగా అవార్డులు రూ. 51 కోట్ల డిపాజిట్‌…‌వడ్డీగా వొచ్చే మూడుకోట్లతో ప్రదానం వొచ్చే ఎన్నికల్లో కేంద్రంలో మనదే అధికారం దేశంలో మార్పునకు శ్రీకారం చుట్టబోతున్నాం దేశ వ్యాప్తంగా ఏటా 25 లక్షల దళిత కుటుంబాలకు దళిత బంధు అంబేద్కర్‌ ‌స్ఫూర్తితో…

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ప్రక్రియ యథాతథం

నిర్ణయాన్ని వెనక్కి తీసుకోలేదన్న కేంద్రం కేంద్రమంత్రి కులస్థే ప్రకటనపై కేంద్రం వివరణ న్యూ దిల్లీ, ఏప్రిల్‌ 14 : ‌విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ అంశాన్ని వెనక్కి తీసుకోలేదని కేంద్ర ఉక్కుశాఖ ప్రకటించింది.పెట్టుబడుల ఉపసంహరణ పక్రియ పురోగతిలో ఉందని పేర్కొంది.పెట్టుబడుల ఉపసంహరణ పక్రియ ఆగలేదని కేంద్రం వివరించింది. విశాఖ స్టీల్‌ప్లాంట్‌  ‌పనితీరును మెరుగుపర్చేందుకు కంపెనీ ద్వారా…