పశ్చిమ బెంగాల్లో అభివృద్ది శూన్యం

– 15 ఏళ్లుగా అధికారంలో బెంగాల్ వెనకబాటు – కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ విమర్శలు కోల్కతా, ఏప్రిల్ 20 : పశ్చిమ బెంగాల్లో దశాబ్దానికిపైగా టీఎంసీ అధికారంలో ఉన్నప్పటికీ రాష్ట్రం అభివృద్ధికి నోచుకోలేదని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. దేశంలోని చాలా రాష్ట్రాలు కేవలం 5 నుంచి 8 ఏళ్లలో అభివృద్ధి సాధించాయని,…
