యోగా జీవనశైలిలో భాగం కావాలి

గచ్చిబౌలి స్టేడియంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రసంగించిన గవర్నర్, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, రాష్ట్ర మంత్రి దామోదర హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 21: అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను ఆయుష్, ఆరోగ్యశాఖలు గచ్చిబౌలి స్టేడియంలో శనివారం ఘనంగా నిర్వహించాయి. ఈ కార్యక్రమంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, క్రీడల శాఖ మంత్రి…
