ప్రజా హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన వైఎస్

– ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళులు దిల్లీ, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 2 : అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో తనదైన ముద్ర వేసి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన మహా నేత డాక్టర్ వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి అని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి కొనియాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా దిల్లీలోని తన…
