సైబర్ క్రైమ్, డిజిటల్ అరెస్టుపై అవగాహన

యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, అక్టోబర్ 17: యాదగిరిగుట్ట సీఐ భాస్కర్ ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్ పరిధిలోని పాత గుట్ట శ్రీ లక్ష్మీనర్సింహస్వామి ఆలయం వద్ద తమ సిబ్బందితో సైబర్ క్రైం, డిజిటల్ అరెస్టుపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సీసీ కెమెరాల విశిష్టతను, చైన్ స్నాచింగ్ గురించి కూడా ప్రజలకు అవగాహన కలిగించారు. సోషల్ మీడియా వల్ల జరుగుతున్న…
