Tag #world mining congress #Hyderabad #Kishanreddy

ప్రకృతి, ప్రజల సమన్వయం అవసరం

– అప్పుడే సుస్థిర మైనింగ్‌ సాధ్యం – వరల్డ్‌ మైనింగ్‌ కాంగ్రెస్‌ సదస్సులో కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 4: మైనింగ్‌ రంగం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం చాలా అవసరం అని, ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఈ దిశగా కీలక నిర్ణయాలు తీసుకుందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ…