సమన్వయంతో పనిచేయండి

– ఖేలో ఇండియా గేమ్స్ను విజయవంతం చేయండి – గేమ్స్ నిర్వహణపై సీఎస్ ఉన్నతస్థాయి సమీక్ష హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 18 : రాష్ట్రంలో ఖేలో ఇండియా యూత్ గేమ్స్ను విజయవంతంగా నిర్వహించేందుకు సమన్వయంతో కృషి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అన్నారు. డిసెంబర్ 11 నుండి 22వ తేదీ వరకు జరిగే…
