ఇందిరమ్మ ఇంటి కోసం మహిళకు వేధింపులు
– కాంగ్రెస్ నాయకుడిపై పోలీసు కేసు కామారెడ్డి, ప్రజాతంత్ర, మే 19: ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయిస్తానని నమ్మబలికి దానికి ప్రతిఫలంగా తన కోరిక తీర్చాలంటూ ఓ మహిళను వేధించిన ఘటన కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం కేంద్రంలో చోటుచేసుకుంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు రాజంపేట పోలీసులు కేసు నమోదు చేశారు. రాజంపేట మండల కేంద్రానికి…
