రైతుల ప్రాణాలు పోతున్నా పంట కొనరా?

– పంట కొనుగోళ్లపై ఎన్నాళ్లీ మొద్దునిద్ర – కేబినెట్ మీటింగ్లోనైనా కళ్ళు తెరవండి – సీఎంకు కేటీఆర్ లేఖ హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 21 : రాష్ట్రంలో తొమ్మిదిన్నరేళ్లపాటు కొండంత ధైర్యంతో బతికిన అన్నదాత ఇవాళ అత్మవిశ్వాసం కోల్పోయి రోడ్డున పడ్డాడని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి రాసిన లేఖలో పేర్కొన్నారు. ఆరు…
