హుజూర్ నగర్ ను సస్యశ్యామలం చేస్తా

సూర్యాపేట, ప్రజాతంత్ర, ఆగస్టు 20: కృష్ణా జలాలతో హుజూర్నగర్ నియోజ కవర్గాన్ని సస్యశ్యామలం చేస్తామని నీటి పారుదల, ఆహార పౌరసరఫరాల శాఖ మంత్రి నల్లమాద ఉత్తమ్కుమార్రెడ్డి తెలిపారు. చింతలపాలెం మండలం పాత వెల్లటూరు వద్ద రూ.1,648 కోట్లతో చేపట్టిన మహాత్మా గాంధీ ముక్త్యాల బ్రాంచ్ కెనాల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులను గురువారం ఆయన పరిశీలించారు.…
