జయశంకర్ ఉద్యమ స్ఫూర్తిని కొనసాగిస్తాం

– వర్ధంతి సందర్భంగా ఆయన్ను స్మరించుకున్న సీఎం హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 20 : తెలంగాణ జాతిపిత, స్వరాష్ట్ర స్వాప్నికుడు ప్రొఫెసర్ కె.జయశంకర్ సార్ వర్థంతి సందర్భంగా ఆ మహనీయుడి త్యాగాన్ని, కృషిని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి స్మరించుకున్నారు. ప్రత్యేక రాష్ట్ర సాధనే ఉచ్ఛ్వాసనిశ్వాసాలుగా ఆయన జీవితాన్ని గడిపారని గుర్తు చేసుకున్నారు. ఆ మహనీయుడి త్యాగాన్ని…
