టెలిమెట్రిల ఏర్పాటులో ఎందుకింత నిర్లక్ష్యం?

– ఇందుకు కేటాయించిన రూ.4.18 కోట్ల దారిమళ్లింపు -ఉద్దేశపూర్వకంగానే టెలిమెట్రిల ఏర్పాటులో జాప్యం -ఏపీ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎందుకు ప్రశ్నించరు? -ప్రభుత్వాన్ని నిలదీసిన హరీష్రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 8: టెలీమెట్రిల ఏర్పాటు విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరి పట్ల మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణా జలాల…
