ఎవరి లాభం కోసం ధరల పెంపుదల?

– కేంద్రం తీరుపై మండిపడ్డ మల్లికార్జన ఖర్గే న్యూదిల్లీ, మే 25: దేశంలో రోజురోజుకూ పెరుగుతోన్న ఇంధన ధరలపై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఆందోళన వ్యక్తం చేశారు. ఈ రోజూవారీ దోపిడీ వల్ల ఎవరు లాభపడుతున్నారని ప్రశ్నించారు. సామాన్యుల పొదుపును తగలబెట్టడానికి మోదీ ప్రభుత్వం పెట్రోల్ చల్లుతోందని విమర్శించారు. 2014లో రూ.71.41 ఉన్న లీటర్…
