రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

– రైతు వారోత్సవాలు ప్రారంభించిన మంత్రి తుమ్మల – రైతు ఆర్గానిక్ మొబైల్ యాప్ ప్రారంభం తాండూరు, ప్రజాతంత్ర, మే 4: రైతుల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల -నాగేశ్వరరావు పేర్కొన్నారు. 99 రోజుల ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక లో భాగంగా రైతు వారోత్సవాల కార్యక్రమం లో…
