అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ ఫలాలు

– అదే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం – మహమ్మద్ అలీ షబ్బీర్, ఎంపీ సురేష్ కుమార్ షెట్కార్ – రామేశ్వరంపల్లిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కామారెడ్డి, ప్రజాతంత్ర, ఆగస్టు 29: అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ ఫలాలు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్. స్మార్ట్ రేషన్ కార్డుల…
