రాయదుర్గం భూ దోపిడీని అడ్డుకుంటాం
-గవర్నర్కు ఫిర్యాదు చేస్తాం: దాసోజు శ్రవణ్ హైదరాబాద్,ప్రజాతంత్ర,ఆగస్ట్12: రాయదుర్గంలో జరుగుతున్న భూ దోపిడీని అడ్డుకుని తీరుతామని దీనిమీద గవర్నర్, సీఐడీ, సీబీఐ దగ్గరికి పోతామని బిఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ అన్నారు. రాయదుర్గం మల్కం చెరువు ఎదురుగా నిర్మిస్తున్న పీఎం ఏక్తా యూనిటీ మాల్ నిర్మాణ స్థలాన్ని పార్టీ నాయకులతో కలిసి బుధవారం పరిశీలించారు. రాయదుర్గంలో…
