Tag #We will complete #Gauravelli project #Minister Ponnam

గౌరవెల్లి ప్రాజెక్టును పూర్తి చేస్తాం

భూసేకరణకు రూ.250 కోట్లు విడుదల రైతులు సహకరించాలి: మంత్రి పొన్నం సిద్దిపేట ప్రజాతంత్ర, ఆగస్టు 6: గౌరవెల్లి ప్రాజెక్టును పూర్తిచేసి రైతులకు సాగునీరందించడం తన బాధ్యత అని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ప్రాజెక్టు కాలువల భూసేకరణ కోసం ప్రభుత్వం ఇప్పటికే రూ.250 కోట్లు విడుదల చేసిందని, రైతులు భూసే…