Tag #We will #challenge #in the High court #on Assembly Speaker’s decision #BRS MLAs

హైకోర్టులో సవాల్‌ ‌చేస్తాం: బీఆర్‌ఎస్‌

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 17: ఐదుగురు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై అసెంబ్లీ స్పీకర్‌ ‌గడ్డం ప్రసాద్‌ ‌కుమార్‌ ‌తీర్పు రాజ్యాంగానికి విరుద్ధంగా ఉందని, ఆయన నిర్ణయంపై హైకోర్టుకు వెళ్తామని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద, కె.సంజయ్‌ ‌తెలిపారు. ఇది స్పీకర్‌ ‌నిర్ణయం కాదని, జూబ్లీహిల్స్ ‌ప్యాలెస్‌ ‌రాజు నిర్ణయమని విమర్శించారు. స్పీకర్‌ను ముఖ్యమంత్రి ఇబ్బంది పెడుతున్నారని…