Tag #We will buy #upto last grain #Minister Uttam

చివరి గింజ వరకు కొనుగోలు చేస్తాం

– రబీలో 141 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి అంచనా – 90 లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోలుకు ప్రభుత్వం సన్నద్ధం – దిగుబడి, కొనుగోలులో ఆల్ టైం రికార్డ్ – ధాన్యం కొనుగోలుకు రూ.22,000 కోట్ల కేటాయింపు – రైతాంగాన్ని మోసం చేస్తే కఠిన చర్యలు – అందుబాటులో ఉన్న వాహనాలన్నీ వినియోగించాలి…