మా సమస్యలపైనే ఫిర్యాదు చేయాల్సి వచ్చింది

– ప్రజాప్రతినిధులమని చూడకుండా దాడి – దాడులను ఖండించాల్సిన ప్రభుత్వ పెద్దలు మౌనంగా ఉన్నారు – మహిళా కమిషన్, ఎన్హెచ్ ఆర్సీకి బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేల ఫిర్యాదు – తక్షణం డీజీపీని నివేదిక కోరతామన్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 11 : ప్రభుత్వ దుర్మార్గపు పాలనపై ప్రజల పక్షాన పోరాడాల్సిన…
