పురాతన ఆలయాల సంరక్షణకు కట్టుబడి ఉన్నాం

– గోదావరి పుష్కరాలను అద్భుతంగా నిర్వహిస్తాం – ధర్మపురి నియోజకవర్గంలో రూ.200 కోట్లతో పుష్కరాల పనులు – ఉగ్ర నరసింహుని ఆలయ పునర్నిర్మాణంలో పాల్గొనడం అదృష్టం – ఉప ముఖ్యమంత్రి విక్రమార్క ధర్మపురి, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 7 : రాష్ట్రంలోని పురాతన ఆలయాల సంరక్షణకు రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని…
