మైనారిటీల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం

– ఉర్దూ అకాడమీ గోల్డెన్ జూబ్లీ సందర్భంగా ముషాయిరా – భూముల పరిరక్షణ, స్మశానవాటికల స్థల సేకరణకు ఉత్తర్వులు – డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 18: మైనారిటీల సామాజిక, ఆర్థిక, విద్యాభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఇందుకోసం బడ్జెట్లో భారీగా…
