
– కొండచరియలు విరిగిపడి ముగ్గురి మృతి – మట్టి దిబ్బల కింద పలువురిని కాపాడిన సిబ్బంది – సహాయక చర్యలకు అడ్డంకిగా మారిన వాతావరణం – వర్షాలపై సీఎం సతీశన్ అత్యవసర భేటీ – వయనాడ్కు ఇద్దరు మంత్రులు తిరువనంతపురం, జూలై 7: కేరళంలో కురుస్తున్న భారీ వర్షాలు మరోసారి వయనాడ్ జిల్లాలో ప్రమాదానికి దారితీశాయి.…
