నేడు 50వేల మందితో సీఎం భారీ బహిరంగ సభ…

శివునిపల్లిలో సభకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం… ప్రజలు పెద్ద సంఖ్యలో తరలిరావాలి హామీలను నెరవేర్చడమే నా లక్ష్యం. ఏడాదిలోనే రూ.800కోట్ల అభివృద్ధి పనులకు మంజూరు స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్టేషన్ ఘన్ పూర్, ప్రజాతంత్ర, మార్చి 15: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నారని మాజీ…