Tag warangal news

నేడు 50వేల మందితో సీఎం భారీ బహిరంగ సభ…

Station Ghanpur

శివునిపల్లిలో సభకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం… ప్రజలు పెద్ద సంఖ్యలో తరలిరావాలి హామీలను నెరవేర్చడమే నా లక్ష్యం. ఏడాదిలోనే రూ.800కోట్ల అభివృద్ధి పనులకు మంజూరు స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్టేషన్ ఘన్ పూర్, ప్రజాతంత్ర, మార్చి 15: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నారని మాజీ…

ములుగు జిల్లాలో భారీ ఎన్‌కౌంట‌ర్‌.. ఏడుగురు మావోయిస్టులు మృతి

Eturunagaram Encounter

Eturunagaram Encounter | ఏటూరునాగారం, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 1 : తెలంగాణలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ములుగు జిల్లా ఏటూరు నాగారం అటవీ ప్రాంతం ఆదివారం తెల్లవారుజామున తుపాకుల మోత‌తో ద‌ద్ద‌రిల్లిపోయింది. చల్పాక అటవీ ప్రాంతంలో జరిగిన ఈ ఎదురుకాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారు. తెలంగాణ గ్రే హౌండ్స్, యాంటీ మావోయిస్ట్ స్క్వాడ్ జాయింట్…

2050 – విజ‌న్‌తో వ‌రంగ‌ల్ మాస్ట‌ర్ ప్లాన్ సిద్ధం

Warangal News

యుద్ధ‌ప్రాతిప‌దిక‌న వ‌రంగ‌ల్ ఎయిర్ పోర్ట్ ప‌నులు ఇన్న‌ర్‌, ఔట‌ర్ రింగ్ రోడ్డు కోసం భూసేక‌ర‌ణ‌ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి వెల్ల‌డి వ‌రంగ‌ల్ అభివృద్దిపై విస్తృత స్ధాయి స‌మావేశం హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 5 : గొప్ప చారిత్రిక నేప‌థ్యం క‌లిగిన వ‌రంగ‌ల్ న‌గ‌ర అభివృద్దికి భ‌విష్య‌త్ అవ‌స‌రాల‌కు అనుగుణంగా 2050 జ‌నాభాను దృష్టిలో పెట్టుకొని రూపొందించిన…

మ‌హిసాసుర‌మ‌ర్దినిగా భ‌ద్ర‌కాళి అమ్మ‌వారు

నేడు అమ్మ‌వారికి తెప్పోత్స‌వం వ‌రంగ‌ల్‌, ప్ర‌జాతంత్ర‌, అక్టోబ‌ర్ 11: వరంగల్ లోని ప్రసిద్ద భద్రకాళి దేవస్థానంలో భద్రకాళి దేవీ శరన్నవరాత్రోత్స‌వాలు అంగ‌రంగ వైభ‌వంగా కొన‌సాగుతున్నాయి. తొమ్మిదవ రోజు శుక్ర‌వారం ఉదయం 4 గంట‌లకు నిత్యాహ్నికం నిర్వర్తించిన అనంత‌రం అర్చ‌కులు అమ్మ‌వారిని మహిషాసురమర్ధినిగా అలంకరించి పూజ‌లు చేశారు. అలాగే వరాహ పురాణాన్ని అనుసరించి సిద్దిధాత్రి దుర్గ క్రమంలో…

చదువుకున్న సంస్కార హీనుడు కేటీఆర్..

Nayini Rajendar Reddy

రాష్ట్ర అభివృద్ధి చూసి బిఆర్ఎస్ నేత‌ల‌కు లాగులు తడుస్తున్నాయి.. వ‌రంగ‌ల్ ప‌శ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేంద‌ర్‌రెడ్డి హన్మకొండ, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 29 :  బిఆర్ ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ చ‌దువుకున్న సంస్కారహీనుడ‌ని వ‌రంగ‌ల్ ప‌శ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేంద‌ర్ రెడ్డి విమ‌ర్శించారు. కేటీఆర్ వ్యాఖ్యలపై నాయిని రాజేంద‌ర్ రెడ్డి విసిరిన సవాల్ లో భాగంగా ఆదివారం…

కెయూ ఉమెన్స్ ‌హాస్టల్‌లో ఊడిపడ్డ పెచ్చులు

ఆందోళనకు దిగిన విద్యార్థులు వరంగల్‌, ‌ప్రజాతంత్ర, జూలై 13 :  వరంగల్‌లోని కాకతీయ విశ్వవిద్యాలయ హాస్టల్‌లో సీలింగ్‌ ‌ఫ్యాన్‌ ఊడిపడిన విషయం మరువక ముందే మరో ఘటన చోటుచేసుకున్నది. వర్సిటీలోని పోతన ఉమెన్స్ ‌హాస్టల్‌లోని ఓ గదిలో శుక్రవారం అర్ధరాత్రి స్లాబ్‌ ‌పెచ్చులు ఊడిపడ్డాయి. అయితే ఆ సమయంలో గదిలో ఎవ్వరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది.…

వరంగల్ జిల్లా పదహారు చింతల్‌ ‌తండాలో గిరిజనుల జంట హత్య

కుటుంబంపై యువకుడు తల్వార్‌తో దాడి భార్యాభర్తలు మృతి…కూతురు, కుమారుడికి తీవ్ర గాయాలు బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ రోడ్డుపై  గిరిజనుల రాస్తారోకో నర్సంపేట, ప్రజాతంత్ర, జూలై 11 : చెన్నరావుపేట మండలం పాపయ్యపేట శివారు పదహారు చింతల్‌లో తల్లిదండ్రులు బానోతు శ్రీనివాస్‌ (40), ‌బానోతు సుగుణ (35) తో పాటు కుమారుడు మదన్‌, ‌కూతురు…

You cannot copy content of this page