ఉమీద్ పోర్టల్లో వక్ఫ్ ఆస్తుల నమోదు

– వక్ఫ్బోర్డు సిబ్బందికి శిక్షణ – బోర్డు ప్రధాన కార్యనిర్వహణాధికారి అసదుల్లా చొరవ హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 29: తెలంగాణ వక్ఫ్ బోర్డు ప్రధాన కార్యనిర్వహణాధికారిగా బాధ్యతలు స్వీకరించిన మహమ్మద్ అసదుల్లా ఉమీద్ పోర్టల్లో వక్ఫ్ ఆస్తుల నమోదుకు సంబంధించి వక్ఫ్బోర్డు సిబ్బందికి ఉమీద్ నిబంధనలు 2025 ప్రకారం మేకర్స్, చెకర్స్గా నియమితులైన అన్ని జిల్లాల…
