అధికారులపై ప్రజల ముసుగులో గులాబీ గూండాల దాడి..

రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే యంత్రం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 14 : రైతులకు నష్టం కలిగించాలన్న ఉద్దేశం ప్రభుత్వానికి ఏమాత్రం లేదని సమస్యలను వినడానికి, పరిష్కరించడానికి తమ ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుందని రెవెన్యూ, హౌసింగ్ , సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. కొందరు రైతుల ముసుగులో…