Tag vikarabad

అధికారుల‌పై ప్ర‌జ‌ల ముసుగులో గులాబీ గూండాల దాడి..

రాష్ట్రంలో శాంతిభ‌ద్ర‌త‌ల‌కు విఘాతం కలిగించే యంత్రం మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 14 : రైతుల‌కు న‌ష్టం క‌లిగించాల‌న్న ఉద్దేశం ప్ర‌భుత్వానికి ఏమాత్రం లేద‌ని స‌మ‌స్య‌ల‌ను విన‌డానికి, ప‌రిష్క‌రించ‌డానికి త‌మ‌ ప్ర‌భుత్వం ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుంద‌ని రెవెన్యూ, హౌసింగ్ , స‌మాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి అన్నారు. కొంద‌రు రైతుల ముసుగులో…

ఫార్మాసిటీతో ప‌చ్చ‌ని పొలాలు ధ్వంసం

వికారాబాద్‌ ‌ఘటనపై మండిపడ్డ మాజీ మంత్రి హరీష్‌ ‌రావు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్ 11 : ‌వికారాబాద్‌ ‌జిల్లా ఫార్మాసిటీ ఘటనపై మాజీ మంత్రి హరీష్‌ ‌రావు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ఆయ‌న‌ మీడియాతో మాట్లాడుతూ.. గరీబీ హటావో అని ఇందిరా గాంధీ పిలుపునిస్తే.. ఫార్మా సిటీ పేరుతో పచ్చని పంట పొలాల…

కలెక్టర్​పై తిరగబడిన రైతులు రాళ్లు, కర్రలతో దాడికి యత్నం

Farmers Attack On Vikarabad Collector

హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 11 : వికారాబాద్‌ జిల్లా కొడంగల్‌ నియోజవకర్గం లగచర్ల గ్రామంలో ఓ ఫార్మాసంస్థ భూసేకరణ కోసం చేపట్టిన ప్రజాభిప్రాయసేకరణ ఉద్రిక్తంగా మారింది. గ్రామసభ నిర్వహించేందుకు రెవెన్యూ సిబ్బందితో కలిసి వచ్చిన కలెక్టర్‌ ప్రతీక్‌జైన్‌తో స్థానికులు వాగ్వాదానికి దిగారు. గ్రామసభను ఊరికి దూరంగా ఏర్పాటు చేయడంపై స్థానికులు అభ్యంతరం తెలిపారు. గ్రామసభ వద్ద…

వికారాబాద్ ను ఐటి హబ్ గా మారుస్తా.

  ఎమ్మెల్యే ఆనంద్ ని గెలిపిస్తే వికారాబాద్ నియోజకవర్గంలో ఏకకాలంలో దళితులకు దళిత బంధు. అనంతగిరి కొండలను టూరిజం గా అభివృద్ధి చేస్తాం. అనంత పద్మనాభ స్వామి ఆలయాన్ని అభివృద్ధి. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, నవంబర్ 23: మరోసారి బిఆర్ఎస్ పార్టీని గెలిపించుకొని బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి బాటలు వేసుకోవాలని…

కాంగ్రెస్ ప్రభంజనం కొనసాగుతోంది..

ఎన్నికల ప్రచార సభ వికారాబాద్ జిల్లా నుండి నేను నిర్వహించాను.. సీఎం కేసీఆర్ హుస్నాబాద్ నుంచి నీవు ప్రారంభించావు ఇక చూసుకో.. డిసెంబర్ 9న ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారానికి ప్రతి ఒక్కరూ తరలిరావాలి..  -ఎన్నికల శంఖారావం పూరించిన టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి.   వికారాబాద్ జిల్లా ప్రజాతంత్ర అక్టోబర్ 16: వికారాబాద్ జిల్లాకు…

అకాలవర్షం..అపారనష్టం…

నీట మునిగిన పంటలు….మార్కెట్‌ ‌యార్డుల్లో తడిసిన ధాన్యం రైతన్నను నిండా ముంచిన వాన…దిక్కుతోచని స్థితిలో అన్నదాత రాష్ట్ర వ్యాప్తంగా రెండురోజులుగా విస్తారంగా వర్షాలు పడే అవకాశం    రాష్ట్ర వ్యాప్తంగా రెండురోజుల నుంచి ద్రోణి ప్రభావంతో జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో అకాల వర్షాలలు పడుతుండడంతో రైతన్నల్లు లబోదిబోమంటున్నారు. వానల కారణంగా పంటలు తడిసి ముద్దవుతున్నాయని ఆందోళన…

You cannot copy content of this page