ఏసీబీ వలలో అవినీతి చేపలు

– పట్టుబడిన మహిళా తహసిల్దార్, సర్వేయర్ మేడ్చల్, ప్రజాతంత్ర, మే 26: : ఏసీబీ వలలో రెండు అవినీతి చేపలు చిక్కాయి. నాలా కన్వర్షన్ కోసం, భూములు సర్వే చేయడానికి లంచం తీసుకుంటూ మహిళా తహసీల్దార్, మండల సర్వేయర్ రెడ్హ్యండెడ్గా పట్టుబడ్డారు. మేడ్చల్, మల్కాజిగిరి జిల్లా శామీర్పేట మండలానికి చెందిన తహసీల్దార్ టి.సుచరిత రూ.2 లక్షల…
