ఈసారి ఎంఐఎం కోటలు బద్దలుకొడతాం

అభివృద్ధిని కాంక్షించే వారు బీజేపీకి వోటేయ్యండి •ఎంఐఎంను గెలిపించేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ కుట్రలు •కేంద్ర మంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 5 : తమకు సంఖ్యా బలం లేదని అందరూ అంటున్నారని.. కానీ అభివృద్ధిని కాంక్షిచే వారు బీజేపీకే వోటు వేయబోతున్నారని బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి అన్నారు.…