చేవెళ్ల పరిధిలో రేపు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పర్యటన

– వికారాబాద్, తాండూర్ రైల్వే స్టేషన్ల పనుల పరిశీలన – రూపుదిద్దుకుంటున్న మన్నెగూడ-బీజాపూర్ హైవే – ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 29 : చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని చేవెళ్ల, వికారాబాద్, తాండూర్ ప్రాంతాల్లో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి ఆదివారం విస్తృతంగా పర్యటించనున్నట్లు ఎంపీ కొండా…
