ఫీజు రీయింబర్స్మెంట్ కోసం రాజీ లేని పోరు

– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు కరీంనగర్, ప్రజాతంత్ర, ఆగస్టు 20 : ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లు విడుదల చేయకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడితే రేవంత్ రెడ్డి సర్కార్ మెడలు వంచుతామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు తీవ్రస్థాయిలో హెచ్చరించారు. రాష్ట్రంలోని విద్యార్థి లోకం ఎదుర్కొంటున్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ల సమస్యలను తక్షణమే…
