Tag #two techies #die #in bus accident

కర్నూలు బస్సు ప్రమాదంలో ఇద్దరు టెకీల‌ మృతి

– ఒకరు ఏపీవాసి కాగా మరొకరు తెలంగాణ వాసి – ఇద్దరు అమ్మాయిలూ బెంగుళూరులో ఉద్యోగం హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, అక్టోబర్‌ 24:  ‌కర్నూలులో జరిగిన బస్సు ప్రమాదం తీవ్ర విషాదం నింపింది. ప్రమాదంలో ఇద్దరు సాప్ట్‌వేర్‌ ఇం‌జినీర్లు మృతిచెందారు. ఏపీలోని బాపట్ల జిల్లా ఇంకొల్లు మండలం పూసపాడుకు చెందిన గన్నమనేని ధాత్రి (27), తెలంగాణలోని యాదాద్రి…