Tag #Two Indian journalists #win Pulitzer

ఇద్దరు భారతీయ జర్నలిస్టులకు ‘పులిట్జర్’

న్యూదిల్లీ, మే 5 : భారతీయ ఇలస్ట్రేటర్ ఆనంద్ ఆర్‌కే, జర్నలిస్టు సుపర్ణ శర్మలు 2026 పులిట్జర్ అవార్డును గెలుచుకున్నారు. ఇలస్ట్రేటెడ్ రిపోర్టింగ్ అండ్ కామెంటరీ విభాగంలో వాళ్లు ఈ అవార్డు చేజిక్కించుకున్నారు. ట్రాప్డ్ అనే కథనం కోసం ఆ ఇద్దరు జర్నలిస్టులతో కలిసి నాటాలీ ఒబికో పియర్సన్ కూడా పనిచేశారు. ఈ ముగ్గురూ అవార్డును…