ఆగి ఉన్న లారీని ఢీకొన్న డీసీఎం

– ప్రమాదంలో డ్రైవర్, క్లీనర్ మృతి పెద్దపల్లి, ప్రజాతంత్ర, జూలై 22: రామగుండం ఎన్టీపీసీ రాజీవ్ రహదారిపై బుధవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు చత్తీస్గఢ్కు చెందిన ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. గోదావరిఖని వైపు వెళ్తున్న ఓ లారీ టైరు పంక్చర్ కావడంతో రోడ్డుపై నిలపగా దానిని అదే మార్గంలో చత్తీస్గఢ్ వైపు వెళ్తున్న…
