Tag #Two die #after entering the pond #Jinnaram Mandal

అం‌త్యక్రియలకు వచ్చి..

– చెరువులోకి దిగి ఇద్దరు మృత్యువాత సంగారెడ్డి, ప్రజాతంత్ర, ఆగస్ట్ 13 : ‌జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. జిన్నారం మండలం వావిలాల గ్రామంలో చెరువులో స్నానానికి వెళ్లిన ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. బంధువు అంత్యక్రియలకు హాజరయ్యేందుకు వచ్చిన గణెష్‌ (30), ‌మునిరాజు (58) ప్రాణాలు కోల్పోయారు. అంత్యక్రియలు పూర్తయిన అనంతరం ఇద్దరూ చెరువులో…