Tag #Two cars collide #Three killed #Peddapura Mandal

రెండు కార్లు ఢీ : ముగ్గురి దుర్మరణం

– మృతుల్లో తండ్రీకొడుకులు – నల్లగొండ జిల్లాలో ఘోర ప్రమాదం నల్లగొండ, ప్రజాతంత్ర, జూన్ 19: నల్లగొండ జిల్లాలోని పెద్దవూర మండలం రామన్నగూడెం వద్ద శుక్ర వారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. రెండు కార్లు పరస్పరం ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో…