ఆయిల్ పామ్లో అంతర పంటగా పసుపు

– సాగు అవకాశాలు పరిశీలించాలన్న మంత్రి తుమ్మల – తనను కలిసిన పసుపు బోర్డు సెక్రటరీకి సూచన హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 23: ఆయిల్ పామ్లో అంతర పంటగా పసుపు సాగు చేసే అవకాశాలను పరిశీలించాల్సిందిగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పసుపు బోర్డు కార్యదర్శి ఎన్.భవానిశ్రీకి సూచించారు. సెక్రటరీయట్లో మంత్రి తుమ్మలను ఆమె…
