రెస్టారెంట్లో కాల్పులు

– నలుగురి మృతి.. 8మందికి తీవ్ర గాయాలు న్యూదిల్లీ, మే 19 : తుర్కియేలో దారుణం చోటుచేసుకుంది. 17 ఏళ్ల ఓ యువకుడు రెస్టారెంట్లో తుపాకితో కాల్పులకు తెగబడ్డాడు. కాల్పుల్లో నలుగురు చనిపోగా ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. దక్షిణ తుర్కియేలోని మెర్సిన్ సిటీలో సోమవారం ఈ ఘోరం చోటుచేసుకుంది. స్థానిక విÖడియా కథనాల ప్రకారం…
