టిటిడీ ప్రతిష్ట పెంచేలా దిల్లీ కళశాల

– టీటీడీ ఛైర్మన్ బి.ఆర్. నాయుడు – కళాశాల గవర్నింగ్ బాడీ ఛైర్మన్గా ఎన్నిక టిటిడి ప్రతిష్టను మరింత పెంచేలా దిల్లీ శ్రీ వేంకటేశ్వర కళాశాలను రూపొందించాలని అధికారులను టిటిడి ఛైర్మెన్ బీఆర్ నాయుడు కోరారు. తిరుపతి శ్రీ పద్మావతీ అతిథి గృహంలో టిటిడి ఈవో జె. శ్యామలరావు, సోమవారం 155వ గవర్నింగ్ బాడీ సమావేశం…
