Tag #TS CS #Sanjay Jaju #meets Maharashtra Chief Secretary

మహారాష్ట్ర సీఎస్‌తో సంజయ్ జాజు భేటీ

– రెండు రాష్ట్రాల మధ్య బంధాన్ని బలోపేతం చేసుకోవాలి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 12 : ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు మహారాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజేష్ అగర్వాల్‌ను ముంబైలో బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు, రాష్ట్రంలో కొనసాగుతున్న అభివృద్ధి…