భారత్-పాక్ యుద్ధాన్ని ఆపింది నేను కాదు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రజాతంత్ర ఇంటర్నెట్ డెస్క్: భారత్-పాకిస్థాన్ మధ్య యుద్ధాన్ని ఆపింది తాను కాదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అసలు నిజాన్ని బయటపెట్టారు. గత నెలలో రెండు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో యుద్ధాన్ని తానే ఆపించానని డొనాల్డ్ ట్రంప్ అప్పట్లో ప్రకటించారు. ఆయన ఏ దేశానికి వెళ్లినా…
