బంధువు అస్థికలు నిమజ్జనం చేసేందుకు వెళ్తుంటే..

– ఎదురెదురుగా ఢీకొన్న వాహనాలు – 8మంది ప్రయాణికుల దుర్మరణం చండీగఢ్, జూన్ 6: పంజాబ్లోని ఫిరోజ్పూర్-ఫాజిల్కా రహదారిపై శనివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రెండు వాహనాలు ఎదురెదురుగా ఢీకొని 8మంది ప్రాణాలు కోల్పోగా 15మంది తీవ్రంగా గాయపడ్డారు. బాధితులంతా ఇటీవల మృతిచెందిన తమ బంధువు అస్థికలను నీటిలో కలిపేందుకు వెళ్తుండగా ఈ…
